పాలమూరు యూనివర్సిటీ టాపర్ మన కొడంగల్ వాసి ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి నవంబర్25: కొడంగల్ వాసి

Published: Saturday November 26, 2022

2021 యొక్క సంవత్సరం కు  B.A లో 98.3% మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. నిన్న జరిగిన పాలమూరు స్నాతకోత్సవం వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ మరియు ప్రశంస పత్రం అందుకున్నాడు.  ఈ సందర్భంగా విద్యార్థి సిరాజ్ ను పలువురు పెద్దలు గ్రామస్థులు అభినందిచారు