పాలమూరు యూనివర్సిటీ టాపర్ మన కొడంగల్ వాసి ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి నవంబర్25: కొడంగల్ వాసి
Published: Saturday November 26, 2022
2021 యొక్క సంవత్సరం కు B.A లో 98.3% మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. నిన్న జరిగిన పాలమూరు స్నాతకోత్సవం వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ మరియు ప్రశంస పత్రం అందుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి సిరాజ్ ను పలువురు పెద్దలు గ్రామస్థులు అభినందిచారు
Share this on your social network: