ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *ఇబ్రహింపట్నం ప్రజల పరువు నీ ఈడి కార్యాల

Published: Friday September 30, 2022
రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజల పరువు ని ఈడి కార్యాలయం ముందుతక్కట్టు పెట్టిండాని వైయస్సార్ టిపి ఇబ్రహీంపట్నం నియెజకవర్గ ఇంఛార్జీ సుగుణ రెడ్డి అన్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూ కబ్జాలు కేసినో మరియు జూదంలో నిందితుడిగా ఉన్న మంచి రెడ్డి కిషన్ రెడ్డినీ వెంటనే విచారించాలని అన్నారు తెరాస ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యే నీ బర్తరఫ్ చేయించాలి ఇప్పటికే ఎన్నో సార్లు అతనిపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు
ఇబ్రహింపట్నం నియోజికవర్గంలో అనేక భూ కబ్జాలు చేసి కోట్లు గడించి విదేశాలకు హవాల ద్వారా డబ్బులు మన్నించిన పెద్ద దొంగ మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాబట్టి ఈ డి ఇతనిని సమగ్రంగా విచారించి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.