శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం, శివాలయం దాతల సహకారంతో అన్నదానం

Published: Tuesday January 18, 2022
మధిర జనవరి 17 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర శివాలయం నందు ప్రతి సోమవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు ప్రతి సోమవారం దాతల సహకారంతో మధ్యాహ్నం శివాలయంలో అన్నదానం జరుగును. ఈరోజు అన్నదాతలు వంగర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం భార్య ఛాయాదేవి, మధిర వాస్తవాలు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు, ధర్మకర్త పబ్బతి రమేష్, మైనీడి జగన్ మోహన్ రావు, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ మరియు కమిటీ మెంబర్స్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు