టిఆర్ఎస్ ఆద్వర్యంలో ఎఎంసీ చైర్మన్ కు సన్మానం
Published: Friday September 30, 2022
జన్నారం, సెప్టెంబర్ 29, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్ పల్లి టిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో నూతనంగా నియమితులైన ఎఎంసీ చైర్మన్ సిపతి పద్మ, వైస్ చైర్మన్ గోట్ల రాజేష్ యాదవ్, డైరెక్టర్లు పెంకర్ల రాజమల్లు యాదవ్, ముమ్మాటి సంతోష్ లను ఇంధన్ పల్లి గ్రామ టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అధ్యక్షుడు కాండ్రపు శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీవాని విక్రమ్ రావు, ఉప సర్పంచ్ రవి గౌడ్, గ్రామ తెరాస నాయకులు యమ్ రాజేందర్, ఎ మల్లేష్, వి సత్యం, యమ్ ఐలయ్య, యమ్ హనుమాండ్లు, కె అశోక్, అర్ అశోక్, అర్ రవి, కె రవి, కిరణ్ రావు, ప్రశాంత్, కె బాగావంతారావు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: