లాక్డౌన్ క్షేత్రస్థాయిలో అమలు జరగాలి - ఎస్పీ సిందూశర్మ

Published: Thursday May 13, 2021
జగిత్యాల, మే 12 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని లాక్డౌన్ క్షేత్రస్థాయిలో అమలు జరగాలని చుశిస్తూ పర్యవేక్షణ చేస్తూ పోలీస్ అధికారులకు అవసరమైన సలహాలు సూచనలు ఎస్పీ సిందూశర్మ ఆదేశాలను జారీ చేశారు. ఉదయం 10 గంటలు దాటిన తరువాత ప్రజలను రోడ్లపైకి రానివ్వద్దని పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉన్నదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడ్మిన్ ఎస్పీ కె.సురేష్ కుమార్ ఉన్నారు.