స్పందన యూత్ రామాజిపేట ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Published: Monday January 24, 2022

రాయికల్, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం లోని రామాజీపేట గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ చౌరస్తాలో గల నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీ సి ఆకుల మహేష్,యూత్ కన్వీనర్ కోల రాజు, కోతకొండ రవి,రాజశేఖర్,నాగరాజు, ఆనంద్, రాములు, రంజిత్, రాజు దొర, భారత్, వెంకటేష్, రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు.