విజయ్ దివాస్ పురస్కరించుకొని ఎభివిపి అదర్యంలో క్విజ్ పోటీలు

Published: Wednesday July 27, 2022

జన్నారం, జూలై 26, ప్రజాపాలన: విజయ్ దివాస్ పురస్కరించుకుని ఎబివిపి అదర్యంలో క్వీజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు పందిరి మనీష్ అన్నారు, మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల శాఖ ప్రతి పాఠశాలలో క్వీజ్ పోటీలలో ఉత్తీర్ణులు అయిన వారిని మండల స్థాయి క్విజ్ పోటీలకు క్వాలిఫై చేయడం జరిగిందని అయన తెలిపారు, ఈ కార్యాక్రమంలో మండల ఎబివిపి నాయకులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.