సొంత నిధులతో పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

Published: Saturday December 24, 2022
మేడిపల్లి, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని     రామంతాపూర్ డివిజన్లోని 
పాస్టర్లకు,సేవకులకు క్రిస్మస్ కానుకలు (నూతన వస్త్రాలు) లను శుక్రవారం పూనం భవన్ ఫంక్షన్ హాల్లో మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు ఆధ్వర్యంలో తన సొంత నిధులతో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పంపిణీీీ వేశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు ప్రకాశ్,సత్యం,మధు,రవిందర్ రెడ్డి ,జాన్ ముల్లార్,రాజ్ కుమార్,పాల్ షఫర్డ్,సామ్యూల్ సాజన్ కుమార్,జనార్దన్,కరుణాకర్,శర్మ, చంద్రమోహన్,బాల ప్రభాకర్,సురేష్ పాల్,యోహాన్, ప్రభాకర్ పాల్ ,ఇశ్రాయెల్ డివిజన్ నాయకులు మధుసూదన్ రెడ్డి,కొప్పు నర్సింగ్ రావు,శ్రీనివాస్ రెడ్డి,సంద్య,జానకి,కుర్నా లక్శ్మి ,మంజుల,తుట్ నరసింహ,శంకర్ అన్న,  మనీష్ ,వెంపటి శ్రీను,మధు ముత్యాల,ఆలే రమేష్,మురళి,సమీర్,సాగర్,మహేందర్,జె ఎమ్ శ్రీనివాస్,సాలార్,నరేష్,వెంకటేష్ చారి తదితరులు పాల్గోన్నారు.