Share this on your social network:
Published: Monday April 11, 2022
వైరా మండలం పురాతన కోదండ రామాలయం లో వేంచేసి శ్రీ రాముల కళ్యాణం వేలాది మంది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రాముల వారి కళ్యాణం నిర్వహించి భక్తులకు స్వామివారి కళ్యాణ తలంబ్రాలు భక్తులకు అందించారు
Share this on your social network: