బ్లెస్సిని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

Published: Friday November 11, 2022
తల్లాడ, నవంబర్ 10 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ ఈవో ఖమ్మంపాటి నాగేశ్వరరావు మనుమరాలు సతీష్-జయ కుమార్తె బ్లేస్సికి పట్టు వస్త్రాల అలంకరణ, కుమారుడు *జస్వంత్ రాజు* కు పంచకట్టు వేడుకలు కల్లూరు మండల కేంద్రంలోగురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంకు ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ అశోక్, ఎంఈఓ దామోదర్ ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ లు, దగ్గుల శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జివిఆర్ చిన్నారులను దీవించారు