దోమమండలం లో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Published: Thursday May 27, 2021
పరిగి, 26 మే, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 62 మందికి పరీక్షలు నిర్వహిచగా ఇందులో 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక వైద్యాధికారి డా.మునీఫ్ వెల్లడిచారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్పబయటికి రాకూడదని అన్నారు సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించారు.
Share this on your social network: