శ్రీదివ్య శిరిడి సాయిబాబా మందిరానికి

Published: Friday December 09, 2022

 50 వేల రూపాయలు ఆర్థిక సాయంమధిర రూరల్ డిసెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు శ్రీ దివ్యశిరిడిసాయిబాబామందిరంలోకీర్తిశేషులు శ్రీమతి కాలం శశిరేఖ  జ్ఞాపకార్థం, అన్నదానం నిమిత్తం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా మందిరమునకు 50 వేల రూపాయలు వితరణశ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరం మధిర నందు "అన్నదానం" కార్యక్రమం నిర్వహణలో భాగంగా పెద్దలు కాలం వీరభద్రం రిటైర్డ్ టీచర్, ధర్మపత్ని కీర్తిశేషులు" కాలం శశిరేఖ  జ్ఞాపకార్థం ఈరోజు దివ్య శిరిడి సాయిబాబా మందిరంలోనిర్వాహకులకు 50 వేల రూపాయలు అందజేసినారు ఈ అమౌంట్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీ అన్నదాన కార్యక్రమానికి నిర్వహించాల్సిందిగా వారి కుమారుడు యుగంధర్ అందించినారు ఈ సందర్భంగాా వారుు మాట్లాడుతూ
 సాయి మందిరానికి ఆర్థిక సాయంం చేసిన దాతలకు ఆ సాయి దీవెనలు కృప ఉండాలనిి వాారు తెలిపారు
ఈ సందర్భంగా నిర్వాహకులు స్వామివారి అనుగ్రహం వారి కుటుంబానికి ఎల్లవేళల ఉంటాయని తెలిపారు  ఈ కార్యక్రమంలో మిత్రులు రావిరాల శశి పాల్గొన్నారు