నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను పంచాయతీ ఆందోల్ డివిజన్ సిబ్బంది సత్కరించారు.
Published: Thursday November 25, 2021
హైదరాబాద్ 24 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : పంచాయతీ రాజ్ ఆందోల్ డివిజన్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన అంజయ్య తాల్క. సంగారెడ్డి జిల్లా పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ సిర్గాపూర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఆందోల్ డివిజన్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. బుధవారం నాడు ఉదయం ఆందోల్ డివిజన్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అంజయ్య తాల్క అదనపు బాధ్యతలు చేపట్టారు.
Share this on your social network: