ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి
Published: Tuesday November 29, 2022
మేడిపల్లి, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 2 ఎకరాల స్థలంలో రూ 7.2 కోట్ల ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, డీఈ శారదా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: