సుదర్శన, రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎల్.ఎమ్. చైర్మన్ కోప్పుల స్నేహలత
Published: Thursday September 30, 2021
వెల్గటూర్, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభ0పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ మరియు రాజేందర్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనో ధైర్యాన్ని నింపిన గౌరవ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఎల్.ఎమ్.కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సతీమణి స్నేహలత మంత్రి గారితో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకునేవాడు ఈసందర్భంగా ఆమె అన్నారు.
Share this on your social network: