పలుపెట్రోల్ బంకుల్లో తనిఖీ నిర్వహించిన అధికారులు*

Published: Monday November 28, 2022

మధిర రూరల్ నవంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు పలుబంకుల్లో తనిఖీల భాగంగా తూనికల కొలతల అధికారులు పలుబంకుల్లో తనిఖీ చేసి వినియోగదారులకు మేలైన డీజిల్ పెట్రోల్ బంక్ మోసా లేకుండా వినియోగదారికి అందించాలని వారు తెలిపారురాష్ట్రంలో పలు పెట్రోల్ బంకుల్లో మిషన్లకు ఎలక్ట్రానిక్ చిప్పులను అమర్చడం వల్ల జరిగిన అనేక మోసాల దృశ్య *మధిరలోని పెట్రోల్ బంకులను తూనికలు కొలతల అధికారులుఈరోజు తనిఖీలు నిర్వహించారు. వినియోగదారులు పెట్రోల్, డీజిల్ విషయంలో కొలతలలో గాని నాణ్యతలో గాని ఏమైనా అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయవలసిందిగా తెలియజేశారు. అవతవకలకు పాల్పడే బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలియజేశారు.