ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి సమ
కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీమల జంగయ్య, మాజీ సర్పంచ్ లాలు నాయక్, మాజీ ఎంపీటీసీ కాట్రోత్ లాలు నాయక్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారిందని, అధికార పార్టీ కి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడమే దీనికి నిదర్శనము అని తెలిపారు... రాబోయే కాలంలో ఇబ్రహీంపట్నం గడ్డపై కాంగ్రెస్ జండా ఎగరడం ఖాయమని అన్నారు. చీమల జంగయ్య యాదవ్, మాచర్ల మాజీ సర్పంచ్ రామావత్ లాలు నాయక్, మాజీ ఎంపిటిసి మాజీ ఉపసర్పంచ్ కట్రోత్ లాలు నాయక్, మాజీ సర్పంచ్ మంచర్ల లాలు, చీమల గణేష్ యాదవ్, చీమల సురేష్, పగుడాల శ్రీశైలం, అంబోత్ పఖీర, వంగల బుగ్గరాములు, రమావత్ భాష, పిడుగు జంగయ్య, చీమల కృష్ణ, రమవత్ పట్ల, రమావత్ డాగు, ఎరమొని రాజు, చీమల శంకర్, జొన్నలగడ్డ రాములు, దేవసోత్ శ్రీను, పిడుగు పాండు, మంచర్ల మౌన్య, చీమల వంశీ, జెనిగే మహేష్, ఎరమోని నందు, చీమల పాండు, చీమల ఆంజనేయులు, చీమల జగదీష్, చీమల సాయి, చీమల తరుణ్, చీమల ప్రవీణ్. తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: