నూతన వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Tuesday June 29, 2021
గుమ్మడిదల, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభిశెట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 30 లక్షల రూపాయలు సి.యస్.ఐ.ఆర్ నిధులతో న్యూలాండ్ లాబొరేటరీస్ యాజమాన్యం రామ్ మనుగుడి, చైర్మన్ న్యూలాండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, డి,వి, రెడ్డి, మోతే శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ మోహన్ డి, ఎస్. సి హెచ్ రవి  సహకారంతో  నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్ (OHSR) ని పటాన్ చేరు శాసన సభ్యులు గూడెం మహిపల్ రెడ్డి ప్రారంబించరు, ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కుమార్ గౌడ్, ఎంపీటీసీ ఉషాగోని గోవర్ధన్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సద్ది విజయభాస్కర్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, గటాటి భద్రప్ప, పంచాయతి కార్యదర్శి బి ప్రవీణ్ గౌడ్, ఉపసర్పంచ్ శ్రీమతి స్వరూప రాం రెడ్డి, గ్రామపంచయతి పాలక వర్గ సభ్యులు నర్సంపల్లి సుధాకర్ రెడ్డి, ర్యాలమడుగు కిషోర్, జంగా బాలకృష్ణ యాదవ్, శ్రీమతి పట్నం సునీత- లింగం, కడారి శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి గొంది మనీల- రాజు, శ్రీమతి చింతల పుష్పాలత-భద్రయ్య, కో-ఆప్షన్ సభ్యులు మద్ది కృష్ణ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.