యువత స్వయంకృషితో ముందుకు సాగాలి

Published: Monday March 21, 2022
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్
జన్నారం రూరల్, మార్చి 20, ప్రజాపాలన: జన్నారం మండల కేంద్రంలో తెరాసా యూత్ ప్రణయ్ నూతనంగా ఏర్పాటు చేసిన డిజే లైటింగ్ హౌజ్ షాపుని ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత స్వయంకృషితో ముందుకు సాగాలని అమె అన్నారు. స్థానిక మండల పీల్డ్  అసిస్టెంట్లు నిరుద్యోగులకు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన జీవనోపాధికి నియోజకవర్గ ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి మాదాడి సరోజనా, పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, టిఆర్ఎస్ మండల కార్యదర్శి గోట్లా రాజేష్, తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగదర్, ముసిబుల్ అలీ, భరత్ కూమర్, పీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.