డ్వాక్రా భవనం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేపించిన జెడ్పిటిసి నిత్య నిరంజన్ రెడ్డి
Published: Saturday June 11, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 10 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల్ దాధ్ పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుండి డ్వాక్రా భవన నిర్మాణానికి ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్ కు 5 లక్షల ప్రోసి డింగ్ ను అందజేసిన మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెన్నార్ యువసేన టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: