జన ఔషదిమెడికల్స్ ఓపెనింగ్ లొ పాల్గొన్న టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా
Published: Friday September 02, 2022
ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న డా.కోట రాంబాబు ఆయనని ఘనంగా సన్మానించిన జన ఔషధీ మెడికల్స్ యాజమాన్యం. డా. రాంబాబు మాట్లాడుతూ విజయవాడ, ఖమ్మం లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా అతి తక్కువ ధరలకి మందులు మనకి అందుబాటులో ఏర్పటు చేయటం మంచి శుభపరిణామం అని, పరిసర ప్రాంతాల వారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లొ తెరాస నాయకులు గడ్డం భద్రయ్య, మెడికల్స్ దొడ్డమురళి మనోజ్ రెడ్డి ప్రజలుతదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: