తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వేడుకలు

Published: Thursday January 13, 2022

బీరుపూర్, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తాళ్ల ధర్మారం గ్రామంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గణవేణి మల్లేష్ యాదవ్ పర్యవేక్షణలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువతకు స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి ఎంపీటీసీ నారపాక రామరమేష్ జాగృతి అధ్యక్షుడు నారపాక రవీందర్ సదాల అశోక్ మాడిశెట్టి సత్యనారాయణ వేల్పుల రాజేష్ కాల్వ హరీష్ పర్వతం సతీష్ మ్యాదారవేణి మల్లేష్ పుర్కా రాంచందర్ పర్వతం మహేందర్ నారపాక శేఖర్ గడ్డం సంపత్ సదాల సంజీవ్ నారపాక శ్రీను నారపాక గంగాధర్ తోట స్వామి నారపాక రమేష్  తోట నవీన్ తోట బుమేష్ తదితరులు పాల్గొన్నారు.