శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానంవితరణ

Published: Friday February 18, 2022

మధిర ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో గురువారంం నాడు దాతల సహకారంతో సాయి సన్నిధానంలో అన్నదానం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం సాయి పల్లకి సేవ జరుగుతుందని ఆలయ కమిటీ  తెలిపింది అనంతరం సాయంత్రం సాయి భక్తమండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరుగుతుందని భక్తులు తెలియపరిచారు శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మాఘ మాసం పాడ్యమి సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు నలజాల చంద్రశేఖర్ మల్లిక, వశిష్ట సాయి, సిసిర అన్న ప్రసాదం వితరణ చేసినారుఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ సాయి కృప అందరికీ  ఉండాలనిి వారు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, పబ్బతినాగేశ్వరరావు, సత్యవతి, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు