అభివృద్ధికి ఆదర్శంగా నిలబడతాం

Published: Monday December 20, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 19 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ ని నియమికం పట్ల వర్షం వ్యక్తం చేశా" యాదవ సంఘం యువ నాయకులు పైలెట్ ప్రశాంత్ యాదవ్ మాట్లాడుతూ CM.KCR కి యాదవుల పైన గౌరవం నమ్మకం తో తెలంగాణ ఉద్యమంలో 120 పైకి కేసులు నమోదు రాష్ట్ర ఏర్పాటు గురించి బాల్ రాజ్ యాదవ్ చేసిన పోరాటాన్ని గుర్తించి కార్పొరేట్ చైర్మన్ పదవికి అప్పగించినందుకు సీఎం కేసీఆర్ గారికి రాష్ట్ర యాదవులు ఎల్లవేళలా రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేస్తున్నాము