[07/12, 8:22 pm] Yadagiri: పైది ఫోటో కింద వార్త [07/12, 8:22 pm] Yadagiri: ప్రజా పాలన నాంపల్లి ప్రతినిధి హైదరాబాద్ డిసెంబర్ 7
Published: Thursday December 08, 2022
ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అసనుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు కార్వాని ఎమ్మెల్యే కౌసర్ మొయినదిన్ బుధవారం రోజు జియాగూడకు చెంది నా ప్రైవేటు ఫైనాన్స్ అప్పుల బాధ తట్టుకోక కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకోవడంతో ఎమ్మెల్యే నిధుల నుండి కౌసర్ మొయినాద్దీన్ రెండు లక్షల రూపాయల చెక్కు ఇవ్వటం జరిగింది ఈ చెక్కు ద్వారా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించుకోమని ఆ కుటుంబానికి ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు లీడర్లు బస్తీ వాసులు పాల్గొన్నారు
Share this on your social network: