దళితులకు దళిత బంధు అమలుపరచాలి
Published: Thursday October 20, 2022
జన్నారం, అక్టోబర్ 19, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని వివిధ గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు నేతావత్ రాందాస్ నాయక్ బుధవారం అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు పరచాలని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు గ్రామ మండల పట్టణలలో వెనుకబడి ఉన్న దళితులకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకం మండలంలోని దళితులందరికీ ఇవ్వాలని అయన కోరారు.
Share this on your social network: