నందమూరి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాస

Published: Monday November 14, 2022
బోనకల్ , నవంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామం లో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం ప్రతిష్ట కొరకు ఆదివారం భూమి పూజ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధిర నియోజకవర్గ ఇన్ ఛార్జ్
 డాక్టర్ వాసిరెడ్డి రామనాధం చే భూమి పూజా కార్యక్రమం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ , మధిర పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు ,రూరల్ అధ్యక్షులు మార్ నీడు పుల్లారావు ,సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బోజెడ్ల అప్పారావు ,రైతు జిల్లా అధ్యక్షులు నందమూరి సత్యనారాయణ ,మండల కార్యదర్శి మరీదు బరకయ్య ,రాష్ట్ర గిరిజన సంఘ కార్యదర్శి బాణోత్ శివలా నాయక్ ,మండల ఉపాధ్యక్షులు బంధం రంగయ్య,చొప్పకట్లపాలెం గ్రామ అధ్యక్షుడు ఏసుపోగు నాగేశ్వరరావు , కార్యదర్శి మండెపుడి మోహన్ రావు, తెలుగు యువత నాయకులు మండెపుడి గోర్కే, మండల నాయకులు తూము పురుషోత్తం ,తోటకూర వెంకటేశ్వర్రావు,సండ్ర ప్రసాద్,భద్రయ్య,ఈశ్వరయ్య,మదార్ సాహెబ్,నంజాల కోటేశ్వరరావు ,గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు నందమూరి అభిమానులు బొగ్గవరపు సోమయ్య ,శ్రీశైలం ,బొగ్గవరపు రామచంద్రయ్య ,కొమ్మినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.