పల్లె ప్రగతి పనులను పరిశీలించిన జడ్పి సీఈవో ప్రియాంక..

Published: Friday June 25, 2021
పాలేరు, జూన్ 24, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచేరువు గ్రామాన్ని పరిశీలించిన జడ్పి. సీఈవో. ప్రియాంక, మరియు ఎంపీడీవో. కరుణాకర్ రెడ్డి, గ్రామంలో పల్లె ప్రగతి అభివృద్ధి పనుల పరిశీలించారు అభివృద్ధి గురించి మరియు గ్రామ సమస్యలు మాట్లాడుతున్న డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మరియు, గ్రామ కార్యదర్శి నిరీష సర్పంచ్ కొండ సత్యం, వైస్ సర్పంచ్ గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.