దెందుకూరు లో ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన అధికారులు
Published: Tuesday May 25, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి : 23వ తేదీ ఈరోజు దెందుకూరు గ్రామంలో కరోనా కేసులు నివారించే భాగంగా దెందుకూరు హైస్కూల్ ఆవరణoలో ఏర్పాటుచేసిన ఐస్ లే సన్ సెంటర్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి గారు మధిర MRO సైదులు గారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ భాస్కర్ రెడ్డి గారు మధిర రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ గారు గ్రామ సొసైటీ చైర్మన్ కోట వెంకట కృష్ణ గారు PHC డాక్టర్ పుష్పలత గారు ప్రారంభించినారు. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్వైజర్ లంక కొండయ్య గారు. మరియు గ్రామస్థాయి అధికారులు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: