నర్సరీ ని పరిశీలించిన ఎంపీడీఓ

Published: Tuesday November 30, 2021
ఎర్రుపాలెం నవంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన నర్సరీ ని ఎంపీడీఓ అశోక్ పరిశీలించారు. అనంతరం జరుగుతున్న పనులను పరిశీలించి తీసుకోవలిసిన జాగ్రత్తలు గురించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూరపాటి సుందరమ్మ, ఉప సర్పంచ్ అయిలూరి నాగిరెడ్డి, సూపర్డెంట్ వెంకటేశ్వర రెడ్డి, ఏపీఓ నాగరాజు, ఈసీ విజయ్, సెక్రటరీ కె శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.