బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం.!
Published: Friday February 04, 2022
ఇబ్రహీంపట్నం పిబ్ర వరి తేది 3 ప్రజాపాలన ప్రతినిధి : కెసిఆర్ భారత రాజ్యాంగానీ మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గౌ కందికంటి విజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ ఉపాధ్యక్షుడు ధార యాదగిరి ప్రధాన కార్యదర్శి బోళ్ల గణేష్ ముదిరాజ్ Bvf కన్వీనర్ మంతపురం లోకేష్ మండల కన్వీనర్లు బంగారి మైసయ్య, సింగారం సుధాకర్ గారు, గౌరవ పెద్దలు కవాడపు శంకర్ రెడ్డి కొండ్రు రఘుపతి మేడిపల్లి మహేష్ BSP వార్డు మెంబర్ ధార రాఘవేందర్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి యాంజల ప్రహ్లాద్, రాంబాబు, సెక్టార్ కమిటీ కంబాలపల్లి కిషన్, ప్రేమ్, పెద్దముత్తని గణేష్, సుధాకరెడ్డి, నాయకులు, భూతు కమిటీ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: