ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 5ప్రజాపాలన ప్రతినిధి ***కాలనీవాసులు కౌన్సిలర్లు కలిసి వినతిపత్రం అ

Published: Monday March 06, 2023

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని  బృందావన్ కాలనీలో పందులు బెడద  కుక్కలు  కాలనీలో ఉన్నటువంటి చిన్న పిల్లల పైన వృద్ధుల పైన దాడి చేయడం జరుగుతుంది గత మూడు రోజులుగా పిల్లలు స్కూల్లకు వెళ్లాలన్న ఇంటి నుంచి బయటకు రావాలన్న భయపడే రోజులు వచ్చాయి అటువంటి పరిస్థితి ఏర్పడింది కుక్కలు గుంపులు గుంపులుగా ఏర్పడి దాడి చేయడం జరుగుతుంది. ఒకే రోజు కుక్కలు దాడి చేసి  3 పందులను చంపడం జరిగింది. ఇంటి నుండి పాలు తేవడానికి పిల్లలు బయటకు వచ్చినటువంటి అబ్బాయి పైన కుక్కల దాడి  ఇట్టి విషయంపై  పదకొండో వార్డ్ కౌన్సిలర్ మోహన్ నాయక్ కి 12 వార్డ్ కౌన్సిలర్ ఆకుల మమత ఆనంద్ కి వినతి పత్రం ఇచ్చి వివరిస్తూ ఇట్టి విషయంపై తొందరగా చర్య తీసుకోవాలని కోరడం జరిగింది: ఈ కార్యక్రమంలో బృందావన్ కాలనీ అధ్యక్షులు ఎంపళ్ళ సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ బలరాం,  రామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, బాల్ రెడ్డి, రామ్ రెడ్డి, అరవింద్,  కాలనీ మహిళలు చిన్నపిల్లలు పాల్గొనడం జరిగింది బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపళ్ల సుధాకర్ రెడ్డి,