కాకతీయ కమ్మ సేవా సమితి మధిర వారి ఆధ్వర్యంలో సోమవారం నాడు కరొనా పేషెంట్లకు భోజనం పంపిణీ
Published: Tuesday June 15, 2021
మధిర, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : దాత మధిర lic బ్రాంచ్ cheaf advisor ప్రతిపాటి కృష్ణారావు హైమా దంపతులు గార్లు కమ్మ సేవా సమితి నేతలు గడ్డం శ్రీనివాసరావు, మల్లాది వాసు, చెరుకూరు నాగార్జున ఆధ్వర్యంలో సేవా సమితి వాలెంటీర్లు మధిరలో వున్న రోగులకు, అలాగే పలు గ్రామాల్లో గల కరొన భాధిథులకు, పలు గ్రామాల్లో 150 మందికి భోజనం పంపిణీ చేసారు. ఈ కార్యక్రంములో సేవా సమితి నాయకులు మెడ వెంకటేశ్వరావు, చలసాని సుబ్బారావు, నరమనేని అనీల్, వాసిరెడ్డి శ్రీను పాల్గొన్నారు.
Share this on your social network: