ప్రారంభమైన తీజ్ వేడుకలు..

Published: Monday July 18, 2022
పాలేరు జూలై 17 ప్రజాపాలన ప్రతినిధి
గిరిజనుల సాంప్రాదాయమైన పండుగ తీజ్ ను మండలంలో అతి పెద్ద
 
గిరిజన గ్రామమైన మంగాపురంతండా గ్రామంలో వేడుకల ను సర్పంచ్
భూక్యా సుధాకర్ ప్రారంభించారు. గిరిజన యువతులు, చిన్నారులు.
మహిళలు సాంప్రాదాయం నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా
సర్పంచ్ మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు
నిర్వహిస్తారని, ముగింపు గురువారం రోజున వేడుక ను అంగరంగ
వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ రోజు పంచాయతీ
కార్యాలయం వద్ద నృత్యాలు, ఆటా, పాటలతో సందడి చేస్తారని.
పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం పెద్దలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area