నూతన తాసిల్దార్ కు సన్మానం

Published: Thursday February 24, 2022

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని కొత్తగా వచ్చిన తాసిల్దార్ మహేశ్వర్ ను మండలంలోని నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం తాసిల్దార్ కు శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ సభ్యుడు దోమకొండ చిన్న రాజన్న మరియు దొంతుల తుకారం మరియు, జంగా విజయ్ మరియు బండలింగాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జంగా స్వామి పాల్గొన్నారు.