అదృశ్యం అయిన విద్యార్థినీ ఆచూకీ లభ్యం.

Published: Saturday September 17, 2022

బూర్గంపహాడ్ మండల కేంద్రంలో నిన్న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని హాస్టల్ లో కనిపించకుండా పోవడంతో మండలంలో తీవ్ర చర్చనీయాంశం అయింది.ఈ జిల్లా ఎస్పీ వినీత్ 100 మంది వాలంట్రిలతో అదే విధంగా ప్రత్యేక పోలిస్ బృందాలతో తెల్లవార్లూ గాలింపు చర్యలు చేపట్టారు బూర్గంపాడు  తహసిల్దార్ భగవాన్ రెడ్డి ఒక వైపు స్థానిక SI లు సంతోష్ మరియు రమణ  రెడ్డీ లు మరో వైపు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అదృష్టవషాత్తూ  మిడియం మేఘాన పాఠశాలలోని మరో అంతస్తు భవనంలోని ఓ బల్లా క్రింద దాక్కుంది దీనిని గమనించిన పిల్లలు కేకలు వేశారు వెంటనే SI సంతోష్ అక్కడికి చేరుకొని విద్యార్థినీ సురక్షితం గా కిందికి తీసుకు వచ్చారు.ఇగ అసలు విద్యార్ధి అలా ఎందుకూ చేయాల్సి వచ్చింది అనే దాని పై పోలీసులూ దర్యాప్తు చేస్తున్నారు.ఎది ఏమైన పోలిస్ బృందం మరియు  రిపోర్టర్ల ప్రజల సహకారం అభినందనీయం.