రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం.
Published: Friday November 25, 2022
రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం....
పాలేరు నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి
నేలకోండపల్లి మండల నేలకోండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా చిన్నా నాయక్, ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పోడు భూములు,ధాన్యం కొనుగోలు,మరియు
ధరణి,రైతుల రుణమాఫీ,రైతు భీమా సంబంధిత అంశాలు వెంటనే.పరిష్కరించాలని నేలకొండపల్లి.తాహశీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,మరియు టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు,
పాల్గొని తాసిల్దార్ దారా ప్రసాద్,కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పువ్వాల దుర్గాప్రసాద్, మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కెసిఆర్ రైతులకి ఇచ్చినటువంటి హామీలను రైతు రుణమాఫీ ధరణి పోర్టల్ లో అవకతవకలు తదితర హంశాలను వెంటనే. సరి చేయాలని. ధరణి పోర్టల్ పూర్తిగా రద్దు చేయాలని తక్షణం రైతులకు. రుణమాఫీ చేయాలని.డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, జెర్రీపోతుల అంజనీ,జిల్లపల్లి నాగేశ్వరరావు,యడవల్లి నాగరాజు,యతాకుల శ్రీనాథ్,కుక్కల నరేష్,మర్తి కోటి,లంజపల్లి వీరబాబు పగడిమర్రి అజయ్,వంగూరి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.......
Share this on your social network: