పార్కు ప్రారంబించిన ఎమ్మెల్యే

Published: Monday March 14, 2022
మంచిర్యాల రూరల్, మార్చి13, ప్రజాపాలన: మంచిర్యాల మున్సిపల్ పరిదిలోని ఒకటవ వార్డు రాజీవ్ నగర్ లో బుద్దర్దీ సత్యమ్మ రాంచందర్ ఆధ్వర్యంలో రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన పార్కు ను స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కు తో పాటు ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యండి సర్వర్, యండి గౌస్ సజ్జనిరాజు, సంద శ్రీనివాస్, తిరుపతి, ఆకుల సతీష్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.