మధిరలో మంత్రి అజయ్ పర్యటనపై వివరాలు

Published: Friday October 01, 2021
మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : అక్టోబర్ 3న మధ్యాహ్నం మూడు గంటలకు మధిరకు రానున్న మంత్రి అజయ్సాయంత్రం 4 గంటలకు టివిఎం పాఠశాలల్లో నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన టిఆర్ఎస్ కమిటీలు ప్రమాణ స్వీకారం. అనంతరం బహిరంగ సభ ఎటువంటి అధికారిక కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు లేకుండా కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కానున్న మంత్రి అజయ్ పర్యటనబంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించేందుకు టిఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు మంత్రి అజయ్ సభకు భారీ జన సమీకరణ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు