కొల్లూరు మండల ప్రకటించాలని నిరాహార దీక్ష.

Published: Tuesday August 02, 2022

నవాబు పేట్. ఆగస్టు.1 సోమవారం. కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్. పార్టీ ఇన్చార్జి జానంపల్లి అనిరుద్ రెడ్డి . గత ఎన్నికల టైం కొల్లూరు గ్రామాన్ని మండలుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి . కొల్లూరు గ్రామాన్ని నూతన మండలం గా ప్రకటిస్తామని.చెప్పడం జరిగింది . ఇచ్చిన హామీలను మేరకు కొల్లూరు మండల్ చేయాలని. నిరాహార దీక్ష. ప్రకటించారు ఇందులో భాగంగా కాంగ్రెస్ . సీనియర్ నాయకులు . నవాబుపేట్ గౌరవనీయులు రంగారావు గారు. కార్యకర్తలు . ఎంపీటీసీ. అమ్మపురం నర్సింలు . మల్లేష్ యాదవ్. యన్మంగండ్ల కాంగ్రెస్. యూత్ నాయకులు ముఖిత్. రాజు. మిగతా కార్యకర్తలు.కొల్లూరు గ్రామంలో  జానంపల్లి అనిరుద్ రెడ్డి భాగంగా కొల్లూరు గ్రామస్తులు కొల్లూరు. మండలు చేయాలని. తదుపరి గ్రామాల వారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. సర్పంచులు. నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మిగతా మండలాలను కూడా వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జానంపల్లి అనిరుద్ రెడ్డి. డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.