రేషన్ షాపులపై పుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు

Published: Wednesday September 14, 2022

మల్లాపూర్,  సెప్టెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రేషన్ షాపుల యందు పుడ్ శాఖ అధికారులు  తనిఖీలు నిర్వహించగా ఇస్లావత్ శ్రీనివాస్ రేషన్ షాప్ నందు పంపిణీకి మరియు అందులోని 30క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసాన్ని గుర్తిస్తూ అట్టి షాప్ పై 6ఏ కేసు నమోదు చేయబడినదని పుడ్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆనంద్, గిర్డవర్ విశ్వనాథ్ లు తెలిపారు.