మంచి ఆత్మీయుడిని కోల్పోయాం

Published: Wednesday May 25, 2022

మల్లు భట్టివిక్రమార్కఅందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.పార్టీ కోసం కష్టపడే మంచి నాయకుడిని కోల్పోయాం మల్లు నందిని విక్రమార్క మధిరమే 24 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు సెల్ఫీ నాయుడు మల్లు భట్టి విక్రమార్క దంపతులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులుమహమ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన మల్లు భట్టి విక్రమార్క దంపతులుఇటీవలే అకాల మరణం పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు *షేక్ మహమ్మద్ అలీ*  ఇంటికి ఈరోజు శాసనసభ్యులు గౌరవనీయులు *మల్లు భట్టి విక్రమార్క మరియు వారి సతీమణి *నందిని విక్రమార్ వారింటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు.మొహమ్మద్ అలీ  కుటుంబసభ్యులతో *మల్లు భట్టివిక్రమార్క* మాట్లాడుతూ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని తనకు ఆత్మీయ సోదరుడిగా ఉండేవారన్నారు మోహమ్మద్ అలీ మరణంతో తమ కుటుంబంలో ఓ ఆత్మీయుడిని కోల్పోయినంత బాధ కలుగుతోందని మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మొహమ్మద్ అలీ  మరణం  కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని పేర్కొన్నారు. మండల,పట్టణ అధ్యక్షులు *సూరం శెట్టి కిషోర్* *మిరియాల వెంకటరమణ గుప్తా* బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *చావా వేణు* మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మున్సిపాలిటీ కౌన్సిలర్ *మునుగోటి వెంకటేశ్వరరావు*  యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవి* పట్టణ మైనార్టీ సెల్  అధ్యక్షుడు *షేక్ జహంగీర్*  పట్టణ intuc అధ్యక్షుడు షైక్ బాజి, ముస్లిం మత పెద్దలు *సయ్యద్ రషీద్, పఠాన్ ఆయుబ్,నన్నే సాహెబ్,షైక్ గౌసుద్దీన్ షైక్ షన్ను*  మరియు మధిర మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు