ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి
Published: Monday January 23, 2023
జాంగిర్ర్ పీర్ల దర్గా కార్యక్రమంలో పాల్గొన్న ఇటగల సుగుణ రెడ్డి*
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని చర్ల పటేల్ గూడెం జాంగిర్ పీర్ల దర్గా సందర్శించిన వైయస్సార్ టిపి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇటకల సుగుణారెడ్డి జాంగిర్ పీర్ల దర్గా దగ్గరకు చేరుకొని జాంగిర్ పీర్ల కు దట్టి కపి మొక్కు తీర్చుకున్న సుగుణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలకు ఆరవాయితీగా వస్తున్న సందర్భంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకొని మొక్కులు తీర్చుకునేందుకు వస్తారని అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ టిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,
Share this on your social network: