ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 21ప్రజాపాలన ప్రతినిధి
*నాలుగవరోజు ఈరోజుచేరుకున్న సహస్ర చండీయాగం
*ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో, ఎలిమినేడు*
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో ముఖ్య అతిథులుగా యాగానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర అడీషనల్ డిజిపి శ్రీ బత్తుల శివధర్ రెడ్డి దంపతులు , ఎమ్మెల్సీ శ్రీ కె నవీన్ రావు , నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి , అసెంబ్లీ కార్యదర్శి శ్రీ నరసింహాచార్యులు గారలు తదితరులు. పాల్గొన్నారు.
*మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ. *
సాయంత్రం శ్రీశ్రీశ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం.
సకుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్న మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎలిమినేడు సర్పంచ్ అశోక్ గోవర్ధన్ రెడ్డి, మార్కేట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి. తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: