పిల్లి అక్షయ ఐశ్వర్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాలమహానాడు అధ్యక్షురాలు బోడా దివ్య
Published: Wednesday January 11, 2023
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గురుకుల హాస్టల్ జాతీయ మాల మహానాడు బూర్గంపాడు మండల అధ్యక్షులు , పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ పిల్లి రవి వర్మ కుమార్తెలు పిల్లి అక్షయ ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా పాలవంచ గురుకుల బాలికల హాస్టల్లో 40 మందికి స్వీట్స్ బాక్సులు అందజేసిన బోడ దివ్య.. అక్షయ ఐశ్వర్య పుట్టినరోజు వేడుక లో ముఖ్య అతిథిగా జాతీయ మాల మహానాడు జిల్లా నాయకురాలు బోడ దివ్య పిల్లి అక్షయ ఐశ్వర్య కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో గురుకుల విద్యార్థులు , పూజిత , ప్రేమ శ్రీ, శ్రీవల్లి, శ్రీజ, సౌమ్య, సౌజన్య, విక్టోరియా, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: