శ్రీ మహంకాళీ దేవాలయ పునర్నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్

Published: Thursday December 08, 2022
మేడిపల్లి, డిసెంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ శ్రీ రామ కాలనీలో శ్రీ మహంకాళీ దేవాలయ పునర్నిర్మాణ ( పునః ప్రతిష్ట) శంకుస్థాపన,భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  ఉప్పల్ ఎమ్మేల్యే బేతీ సుభాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరావు పాల్గొన్నారు.
 ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్  నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి ,గడ్డం రవికుమార్, బిజెపి డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్రావు, సిపిఎం నాయకులు ఎర్రం శ్రీనివాస్,
 శ్రీరామ కాలనీ అధ్యక్షులు కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణు మూర్తి, ,కోశాధికారి చంద్రయ్య ,కాలనీ సభ్యులు  శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రచారి , వెంకటేష్ ,నరసింహ రెడ్డి ,విజయ ,విజయలక్ష్మి ,శివ నంగునూరి ,శైలేందర్, కాలనీ వాసులు తదితరులు  పాల్గొన్నారు.