వికలాంగులకు ఉచిత బస్సు పాసులు అందజేసిన మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అశ్వాపురం ( ప్ర
Published: Saturday December 10, 2022
ఈరోజు మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అధ్వర్యంలో వికలాంగులకు టిఎస్ఆర్టిసి ద్వారా ఉచిత బస్ పాస్ లు పంపిణీ.. చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో .ప్రతి ఒక్క వికలాంగులు 50/ రూపాయలు చెల్లించి ఒక సంవత్సరం పాటు బస్ లో ప్రయాణం చేయడానికి ఉచితంగా బస్ పాస్ ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరిగింది.వికలాంగులు కట్టే 50/ రూపాయలు కూడా అందరియి కలిపి సర్పంచ్ స్వంతం గా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో టి ఎస్ ఆర్ టి సి మణుగూరు డి ఎం టి స్వామి మరియు ఆర్టీసీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network: