వికలాంగులకు ఉచిత బస్సు పాసులు అందజేసిన మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అశ్వాపురం ( ప్ర

Published: Saturday December 10, 2022

ఈరోజు మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అధ్వర్యంలో వికలాంగులకు టిఎస్ఆర్టిసి  ద్వారా ఉచిత బస్ పాస్ లు పంపిణీ.. చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో .ప్రతి ఒక్క వికలాంగులు 50/ రూపాయలు చెల్లించి ఒక సంవత్సరం పాటు బస్ లో ప్రయాణం చేయడానికి ఉచితంగా బస్ పాస్ ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరిగింది.వికలాంగులు కట్టే 50/ రూపాయలు కూడా అందరియి కలిపి సర్పంచ్  స్వంతం గా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో టి ఎస్ ఆర్ టి సి  మణుగూరు డి ఎం టి  స్వామి మరియు ఆర్టీసీ సిబ్బంది ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.