ఘనంగా ఆటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం
Published: Monday September 12, 2022
జన్నారం, సెప్టెంబర్ 11, ప్రజాపాలన:
అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ను పురస్కరించుకొని ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల అటవీ మండలాధికారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ మండలాధికారి ఎస్ మాధవరావు విధిర్వాహణలో ఆమరులైన అటవి శాఖ అధికారుల చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగాా ఎప్డీఒ మాట్లాడుతూ వీధీ నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అడంగా వుంటుందని అన్నారు. ఈ కార్యాక్రమంలో అటవీ అధికారులు, అటవీ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: