రంజాన్ పండగా మాసా వేళాలో ఈధ్ ముబారక్ కానుకలు

Published: Friday April 29, 2022
జన్నారం రూరల్, ఏప్రిల్ 28, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ గ్రామంలో రంజాన్ పండుగ మైనార్టీ ఈధ్ ముబారక్ కానుకలు ఇవ్వడం జరిగిందని తపాలాపూర్ సర్పంచ్ తిరుపతి అన్నారు, ఈ సందర్భంగా అయన గురువారం మాట్లాడుతూ రంజాన్ మాసా వేళా గ్రామ సమక్షంలో ఈధ్ ముబారక్ కనుకలు పంచడం అనేది ఆనందంగా వుందని అయన అన్నారు, ఈ కార్యాక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిపాతి బుచ్చన్న, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.