సూరంసెట్టి ఉషారాణి నివాళులు అరిపించిన మధిర మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ

Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిశోర్ గారి మాతృమూర్తి, సూరం శెట్టి నాగభూషణం సతీమణి ఉషారాణి దశదిన ఖర్మ కు హాజరుఅయి ఉషారాణి  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మధిర మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు వారి కుటుంబం కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు జిల్లా నాయకులుమధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్త, మధిర మండల sc సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్. మొహమ్మద్ అలీ, ఆవుల శ్రీను, సూర్యదేవర కోటేశ్వరరావు, బిట్ర ఉద్దండయ్యా, సంపసాల రామకృష్ణ, ఫరీద్, షేక్ గౌసుద్దీన్, మొదలుగువారు పాల్గొన్నారు...